ETV Bharat / state

యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

author img

By

Published : Sep 2, 2019, 3:46 PM IST

యాదాద్రి అనుబంధంగా ఉన్న శివాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని, గణనాధునికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. ఈవో గీతారెడ్డి, చైర్మెన్ నర్సింహమూర్తి పాల్గొన్నారు.

యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్ని కిక్కిరిసిపోయాయి. అనుబంధ శివాలయంలో వినాయకచవితిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

ఇదీ చదవండిః "నాన్న ఆశీస్సులతో... తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా"

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్ని కిక్కిరిసిపోయాయి. అనుబంధ శివాలయంలో వినాయకచవితిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

ఇదీ చదవండిః "నాన్న ఆశీస్సులతో... తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా"

Intro:Tg_nlg_185_02_pujallu_av_TS10134

సెంటర్..యాదగిరిగుట్ట.
రిపోర్టర్...చంద్రశేఖర్.ఆలేరు సెగ్మెంట్..9177863630
యాదాద్రి భువనగిరి.
యాదాద్రి అనుబంధ ఆలయం శివాలయం లో వినాయక చవితిని పురస్కరించుకుని, గణనాధునికి ప్రత్యేక పూజలు, చేసిన ఆలయ అర్చకులు,పాల్గొన్న ఆలయ ఈవో గీత రెడ్డి, ఆలయ చైర్మెన్ నర్సింహమూర్తి....Body:Tg_nlg_185_02_pujallu_av_TS10134Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.