ETV Bharat / state

'వర్షాలు కురవాలని గ్రామస్థుల వనవాసం' - PRAYER FOR RAIN IN YADADRI BHONGIR DISTRICT

సకాలంలో వర్షాలు కురవాలని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పనకబండ గ్రామస్థులు వనవాసం వెళ్లారు. వ్యవసాయ బావుల వద్దే వండుకుని తిని సాయంత్రం వరకు గడిపారు.

'వర్షాలు కురవాలని గ్రామస్థుల వనవాసం'
author img

By

Published : Jul 22, 2019, 5:54 PM IST


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో ఉదయం సూర్యోదయం కంటే ముందే గ్రామంలో అందరూ ఊరు విడిచి వనవాసం వెళ్లారు. మృగాశిర కార్తె వెళ్లి నెల దాటిన ఇప్పటివరకు సకాలంలో వర్షాలు కురవడం లేదని వాపోయారు. అందుకే గ్రామంలో అందరూ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి అక్కడే వంట చేసుకున్నారు. వర్షాలు పడాలని వేడుకున్నారు.

'వర్షాలు కురవాలని గ్రామస్థుల వనవాసం'

ఇదీ చూడండి : చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్​


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో ఉదయం సూర్యోదయం కంటే ముందే గ్రామంలో అందరూ ఊరు విడిచి వనవాసం వెళ్లారు. మృగాశిర కార్తె వెళ్లి నెల దాటిన ఇప్పటివరకు సకాలంలో వర్షాలు కురవడం లేదని వాపోయారు. అందుకే గ్రామంలో అందరూ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి అక్కడే వంట చేసుకున్నారు. వర్షాలు పడాలని వేడుకున్నారు.

'వర్షాలు కురవాలని గ్రామస్థుల వనవాసం'

ఇదీ చూడండి : చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్​

Intro:tg_nlg_213_21_komatireddy_visit_ab_TS10117
,నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం చిట్యాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడతానని అన్నారు. Body:Shiva shankarConclusion:9948474102

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.