ETV Bharat / state

అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్​ బియ్యం పట్టివేత

author img

By

Published : Mar 20, 2020, 5:17 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఎస్​ఐ రాఘవేంద్రగౌడ్​ కేసు నమోదు చేసుకున్నారు.

pds rice caught by sot police of yadadri bhuwanagiri district
అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్​ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్​ బియ్యం పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పీడీఎస్​ బియ్యాన్ని రైస్​ మిల్లుకు తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 16 క్వింటాళ్ల బియ్యం, ఒక వ్యాన్, 700 బియ్యం ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్​ బియ్యం పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పీడీఎస్​ బియ్యాన్ని రైస్​ మిల్లుకు తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 16 క్వింటాళ్ల బియ్యం, ఒక వ్యాన్, 700 బియ్యం ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.