ETV Bharat / state

వాగులపై చెక్​డ్యామ్​ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వాగుపై, ఆలేరు మండలంలోని గొలనుకొండలో గల వాగుపై చెక్​డ్యామ్​ల నిర్మాణానికి ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. వాగులపై చెక్​డ్యామ్​లు నిర్మించడం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయని ఆమె వెల్లడించారు.

MLA laid foundation stone for the construction of check dams in yadadri bhuvanagiri district
వాగులపై చెక్​డ్యామ్​ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 28, 2020, 6:28 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు వాగుపై 2.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న చెక్​డ్యామ్​కు ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలేరు మండలంలోని గొలనుకొండలో గల వాగుపై కూడా చెక్​డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాగులపై చెక్​డ్యామ్​లు నిర్మించడం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు వాగుపై 2.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న చెక్​డ్యామ్​కు ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలేరు మండలంలోని గొలనుకొండలో గల వాగుపై కూడా చెక్​డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాగులపై చెక్​డ్యామ్​లు నిర్మించడం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ఇవీ చూడండి: ఐటీ కట్టకుండానే వందల కోట్లు దేశం దాటించారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.