ETV Bharat / state

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

author img

By

Published : Jul 29, 2019, 7:55 PM IST

పనులకు శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలాపేట, రాయరావుపేట గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.

పనులకు శంకుస్థాపన

ఇవీ చూడండి: జూరాల వైపు కృష్ణమ్మ పరవళ్లు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలాపేట, రాయరావుపేట గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.

పనులకు శంకుస్థాపన

ఇవీ చూడండి: జూరాల వైపు కృష్ణమ్మ పరవళ్లు

Tg_nlg_186_29_IAS_visit_av_TS10134 యాదాద్రి భువనగిరి... సెంటర్...యాదగిరిగుట్ట... రిపోర్టర్...చంద్రశేఖర్ ..ఆలేరు సెగ్మెంట్...9177863630 యాదాద్రి భువనగిరి.. వాయిస్... శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి కుటుంభ సమేతముగా దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న (I AS) చిరంజీవులు.. ప్రముఖ పుణ్య శేత్రం ఐన యాదాద్రి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని ఈ రోజు శ్రీ చిరంజీవులు IAS ( Commissioner of Stamps & Registration) వారు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికీ ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వాధం చేసి అన0తరంఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదం ను అందచేశారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.