ETV Bharat / state

రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి - train

గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి
author img

By

Published : Apr 20, 2019, 9:16 AM IST

రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, పగిడిపల్లి గ్రామాల మధ్య రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు తెలిపారు.

ఇవీ చూడండి: ఉరి వేసుకుని నవదంపతుల ఆత్మహత్య

రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, పగిడిపల్లి గ్రామాల మధ్య రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు తెలిపారు.

ఇవీ చూడండి: ఉరి వేసుకుని నవదంపతుల ఆత్మహత్య

TG_NLG_66_19_MAHILAMRUTHI_AV_C14 రిపోర్టర్ - సతీష్ భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెంటర్ - భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ , పగిడిపల్లి గ్రామాల మధ్య రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహం ను భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.