ETV Bharat / state

వలస కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ - నల్గొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ నిత్యావసరాల పంపిణీ

ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిషాకు చెందిన కూలీలకు నల్గొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి పాల్గొని 900 మంది కార్మికులకు అందజేశారు.

groceries distribution in pedda kondur by dcp narayana reddy
వలస కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : Apr 4, 2020, 10:25 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిషాకు చెందిన వలస కూలీలకు భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నల్గొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ సహకారంతో 900 మంది కార్మికులకు గోధుమ పిండి, వంట నూనె, పప్పులు, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు అందజేశారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

వలస కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ

ఇదీ చూడండి: కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిషాకు చెందిన వలస కూలీలకు భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నల్గొండ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ సహకారంతో 900 మంది కార్మికులకు గోధుమ పిండి, వంట నూనె, పప్పులు, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు అందజేశారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

వలస కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ

ఇదీ చూడండి: కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.