ETV Bharat / state

స్వర్ణమయంగా యాదాద్రి ఆలయ విమానం! - యాదాద్రి క్షేత్ర పనుల పరిశీలనకు డిసెంబర్ 17న యాదాద్రికి వచ్చిన కేసీఆర్,

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో 45 అడుగుల ఎత్తున కృష్ణ శిలతో ఏర్పాటైన విమానాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇప్పటికే గర్భాలయంపై మరెక్కడా లేని తరహాలో పూర్తిగా పంచభూతాలు నిక్షిప్తమై ఉన్న నల్లరాతితో విమానం నిర్మితమైంది.

Golden colour Yadadri Temple at yadagirigutta
స్వర్ణమయంగా యాదాద్రి ఆలయ విమానం!
author img

By

Published : Jan 3, 2020, 12:07 PM IST

యాదాద్రి క్షేత్ర పనుల పరిశీలనకు డిసెంబర్ 17న యాదాద్రికి వచ్చిన కేసీఆర్, ఆలయ విమానాన్ని బంగారు మయం చేయాలన్నా ఆలోచనను యాడ నిర్వాహకులతో పంచుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో యాడ అధికారులు ఎంత బంగారం అవసరం అవుతుందన్న అంచనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. గర్భాలయంలోని స్వయంభు తొడుగులకు బంగారంతో మెరుగులు దిద్దే పనులు చేపట్టాలని యాడ నిర్ణయించింది.

గర్భాలయంలోని, మూలవర్యులకు ఇప్పటికే స్వర్ణ కవచాలను వినియోగిస్తున్నారు. పునర్​నిర్మాణంలో భాగంగా ఆ కవచాలకు మెరుగులు దిద్ది ధగధగలాడేట్లు తీర్చిదిద్దనున్నారు. నలువైపులా ఆరు రాజ గోపురాలపై, కలశాలకు బంగారం తొడుగుల తయారీ పనులు జరుగుతున్నాయి.

స్వర్ణమయంగా యాదాద్రి ఆలయ విమానం!

ఇదీ చూడండి : పంటను కొనుగోలు చేయాలని రోడ్డుపై ఎమ్మెల్యే నిరసన

యాదాద్రి క్షేత్ర పనుల పరిశీలనకు డిసెంబర్ 17న యాదాద్రికి వచ్చిన కేసీఆర్, ఆలయ విమానాన్ని బంగారు మయం చేయాలన్నా ఆలోచనను యాడ నిర్వాహకులతో పంచుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో యాడ అధికారులు ఎంత బంగారం అవసరం అవుతుందన్న అంచనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. గర్భాలయంలోని స్వయంభు తొడుగులకు బంగారంతో మెరుగులు దిద్దే పనులు చేపట్టాలని యాడ నిర్ణయించింది.

గర్భాలయంలోని, మూలవర్యులకు ఇప్పటికే స్వర్ణ కవచాలను వినియోగిస్తున్నారు. పునర్​నిర్మాణంలో భాగంగా ఆ కవచాలకు మెరుగులు దిద్ది ధగధగలాడేట్లు తీర్చిదిద్దనున్నారు. నలువైపులా ఆరు రాజ గోపురాలపై, కలశాలకు బంగారం తొడుగుల తయారీ పనులు జరుగుతున్నాయి.

స్వర్ణమయంగా యాదాద్రి ఆలయ విమానం!

ఇదీ చూడండి : పంటను కొనుగోలు చేయాలని రోడ్డుపై ఎమ్మెల్యే నిరసన

Intro:
Tg_nlg_81_03_yadadri_bangaru_vimanam_av_TS10134



యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

*స్వర్ణ మయంగా యాదాద్రి ఆలయ విమానం?*

*యాడ అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం*

*కార్యాచరణ ప్రణాళిక పై అధికారుల కసరత్తు*

వాయిస్..
యాదాద్రి క్షేత్రాన్ని మహా దివ్యంగా రూపొందించేందుకు సీఎం కేసీఆర్ ఆలయ విమానాన్ని స్వర్ణమయం చేయాలనుకుంటున్నారా?.

అధికారులెవరూ దీనిని స్పష్టం చేయకపోయినా కాదనడం లేదు.
ఆలయలాభివృద్ధిలో 45 అడుగుల ఎత్తున కృష్ణ శిలతో ఏర్పాటైన విమానాన్ని స్వర్ణమయం గా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందు తున్నాయి, గర్భాలయంపై మరెక్కడా లేని తరహాలో పూర్తిగా పంచభూతాలు నిక్షిప్తమై ఉన్న నల్లరాతితో విమానం నిర్మితమైంది. క్షేత్రాభివృద్ధి పనుల పరిశీలనకు డిసెంబర్ 17న యాదాద్రి కి వచ్చిన కేసీఆర్ , ఆలయ విమానాన్ని బంగారుమయం చేయాలన్నా ఆలోచనను యాడ నిర్వాహకులతో పంచుకున్నట్లు తెలిసింది..
తిరుమలకు దీటుగా..
సీఎం హోదాలో కేసీఆర్ క్షేత్రాన్ని తొలిసారి (2014) సందర్శించిన అప్పుడే తిరుమల తీరులో ఆలయ విమానాన్ని స్వర్ణమయం గా మారుస్తామన్నారు కాలక్రమేనణా బంగారు తొడుగుల పనులను వాయిదా వేశారు .పనులన్నీ పూర్తయ్యాకే పునర్నిర్మాణంలో సాంప్రదాయ హంగులన్నింటిని, సమకూర్చాలని ఆయన గత పర్యటనలో ఆదేశించారు. ఆ క్రమంలోనే విమానాన్ని బంగారుమయం చేస్తే తన లక్ష్యం పూర్తవుతుందన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో యాడ అధికారులు ఇందుకు ఎంత బంగారం అవసరం అవుతుందన్న అంచనాలు మొదలుపెట్టినట్లు సమాచారం, గర్భాలయంలోని స్వయంభు ల తొడుగులకు బంగారంతో మెరుగులు దిద్దే పనులు చేపట్టాలని యాడ నిర్ణయించింది. గర్భాలయంలోని , మూలవర్యులకు ఇప్పటికే స్వర్ణ కవచాలను, వినియోగిస్తున్నారు , పునర్నిర్మాణంలో భాగంగా ఆ కవచాలకు, మెరుగులు దిద్ది ధగధగలాడేట్లు తీర్చిదిద్దనున్నారు. నలువైపులా ఆరు రాజ గోపురాలపై, కలశాలకు , బంగారం తొడుగుల తయారీ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే....Body:Tg_nlg_81_03_yadadri_bangaru_vimanam_av_TS10134Conclusion:Tg_nlg_81_03_yadadri_bangaru_vimanam_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.