ETV Bharat / state

రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి - రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ గుట్టల్లోని జలపాతంలో పడి రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​కు చెందిన వ్యక్తి మృతి చెందాడు.

రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Nov 4, 2019, 4:23 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్​ మండలం రాచకొండ గుట్టలోని జలపాతంలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఎత్తైన కొండపై నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. 50 అడుగుల ఎత్తుపై నుంచి బండరాళ్లు పడి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ వాసిగా గుర్తించారు.

రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి

ఇదీ చదవండిః రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్​ మండలం రాచకొండ గుట్టలోని జలపాతంలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఎత్తైన కొండపై నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. 50 అడుగుల ఎత్తుపై నుంచి బండరాళ్లు పడి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ వాసిగా గుర్తించారు.

రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి

ఇదీ చదవండిః రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు

Intro:tg_nlg_211_04_waterfalls_pramadam_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ గుట్టల్లోని జలపాతంలో పడి వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఎతైన కొండపై నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. 50 అడుగుల ఎత్తు పైనుంచి బండ రాళ్లపై పడటంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. మృతుడిది రంగారెడ్డి జిల్లా హయత్నగర్ గా గుర్తించారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.