ETV Bharat / state

కేసీఆర్​.. ఎన్​ఆర్​సీపై మౌనమెందుకు: రాఘవులు - raghavulu speaks on cm kcr

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన  తెరాస.. ఎన్​ఆర్​సీపై ఎందుకు మౌనంగా ఉందో సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్​ చేశారు.

cpm raghavulu
కేసీఆర్​.. ఎన్​ఆర్​సీపై మౌనమెందుకు: రాఘవులు
author img

By

Published : Dec 26, 2019, 7:35 PM IST

ఎన్​ఆర్​సీ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్​ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్​లో ఆరెస్సెస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ చేసిన వ్యాఖ్యలపై రాఘవులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైందవ సంస్కృతిని అనుసరించేవారే దేశంలో ఉండాలనే వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. లౌకిక దేశంలో ఒక మతం కింద మరో మతం వారు ఉండాలంటే కష్టమని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నా.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన తెరాస.. ఎన్​ఆర్​సీపై ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. లౌకిక శక్తులకు కలుపుకొని ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​పై పోరాటం చేస్తామని రాఘవులు ప్రకటించారు.

కేసీఆర్​.. ఎన్​ఆర్​సీపై మౌనమెందుకు : రాఘవులు

ఇవీచూడండి: 'యూపీఏ ప్రారంభించిన ఎన్​పీఆర్​నే మేం కొనసాగిస్తున్నాం'

ఎన్​ఆర్​సీ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్​ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్​లో ఆరెస్సెస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ చేసిన వ్యాఖ్యలపై రాఘవులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైందవ సంస్కృతిని అనుసరించేవారే దేశంలో ఉండాలనే వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. లౌకిక దేశంలో ఒక మతం కింద మరో మతం వారు ఉండాలంటే కష్టమని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నా.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన తెరాస.. ఎన్​ఆర్​సీపై ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. లౌకిక శక్తులకు కలుపుకొని ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​పై పోరాటం చేస్తామని రాఘవులు ప్రకటించారు.

కేసీఆర్​.. ఎన్​ఆర్​సీపై మౌనమెందుకు : రాఘవులు

ఇవీచూడండి: 'యూపీఏ ప్రారంభించిన ఎన్​పీఆర్​నే మేం కొనసాగిస్తున్నాం'

TG_NLG_61_26_RAGHAVULU_PC_AB_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : మోడీ అధికారంలోకి వచ్చిన నుండి రాజ్యాంగాన్ని కాల రాస్తున్నాడని,ఫెడరల్ స్ఫూర్తి ని పూర్తిగా ద్వసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశం లోమాట్లాడుతూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న హైదరాబాద్ లో జరిగిన ఆరెస్సెస్ మీటింగ్ లో మాట్లాడుతూ హైన్దవ సంస్కృతిని అనుసరించే వారే ఈ దేశంలో ఉండాలన్నారు.ఇవి కేవలం మతోన్మా దాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమే వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు.భారత దేశం లౌకిక దేశం ఒక మతం కింద ఇంకో మతం ఉండాలంటే చాలా కష్టంమని అభిప్రాయపడ్డారు. సిటిజన్ అమైండ్మెంట్ బిల్ కు వ్యతిరేకంగా తెరాస ఓట్లెసింది. NRC బిల్లు పై కేసీఆర్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. NRC పై బీజేపీ మిత్రపక్షాలన్నీ,YSRCP తో సహ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయనిఅన్నారు. కానీ, కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు. NRC,NPR లపై లౌకిక శక్తులను కలుపుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.