ETV Bharat / state

బొలెరో వాహనం బోల్తా.. ముగ్గురికి గాయాలు - bolero-boltha

డ్రైవర్​కు కళ్లు తిరగడం వల్ల బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

బొలెరో వాహనం బోల్తా.. ముగ్గురికి గాయాలు
author img

By

Published : May 19, 2019, 9:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు . డ్రైవర్​కు కళ్లు తిరగి డివైడర్​ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బొలెరో వాహనం బోల్తా.. ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: శ్రీశైలం నుంచి తిరిగి వస్తుంటే....

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు . డ్రైవర్​కు కళ్లు తిరగి డివైడర్​ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బొలెరో వాహనం బోల్తా.. ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: శ్రీశైలం నుంచి తిరిగి వస్తుంటే....

Intro:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు,స్వల్ప గాయాలతో బయటపడ్డారు . డ్రైవర్ కళ్ళు తిరగడం డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు


Body:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు,స్వల్ప గాయాలతో బయటపడ్డారు . డ్రైవర్ కళ్ళు తిరగడం డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు


Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు,స్వల్ప గాయాలతో బయటపడ్డారు . డ్రైవర్ కళ్ళు తిరగడం డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.