ETV Bharat / state

ఫిబ్రవరి 11న భాజపా సమర్పణ దివాస్

భాజపా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమౌతోంది. దేశవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పిలుపునిచ్చారు.

author img

By

Published : Feb 5, 2019, 9:20 PM IST

సభలో మాట్లాడుతున్న మురళీధర్ రావు

సభలో మాట్లాడుతున్న మురళీధర్ రావు
శ్చిమ బెంగాల్‌లో మమత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. విజయ్ మాల్యాను దేశానికి తీసుకురావటంలో భాజపా విజయం సాధిస్తే....శారదా కుంభకోణంలోని నిందితులను మమత కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. మార్చి 2న 4100 అసెంబ్లీ నియోజకవర్గాలలో ద్విచక్రవాహనాల ర్యాలీలు ఉంటాయన్నారు.
undefined

సభలో మాట్లాడుతున్న మురళీధర్ రావు
శ్చిమ బెంగాల్‌లో మమత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. విజయ్ మాల్యాను దేశానికి తీసుకురావటంలో భాజపా విజయం సాధిస్తే....శారదా కుంభకోణంలోని నిందితులను మమత కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. మార్చి 2న 4100 అసెంబ్లీ నియోజకవర్గాలలో ద్విచక్రవాహనాల ర్యాలీలు ఉంటాయన్నారు.
undefined
Intro:సర్పంచులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి


Body:నూతన సర్పంచులు గ్రామాలలో సమస్యలు పరిష్కరించే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కోరారు


Conclusion:నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలలోని సమస్యలు పరిష్కరించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తద్వారా ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు మంగళవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం లో నూతనంగా ఎంపికైన సర్పంచులకు ఉప సర్పంచ్ లకు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ఎంతో ఆశతో నూతన సర్పంచ్ గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు అనంతరం సర్పంచ్లను సన్మానించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.