ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Apr 23, 2020, 12:05 PM IST

ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలో అర్చకులు, ఆటోడ్రైవర్లకు వారం రోజులకు సరిపయే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.

wardhannapet-mla-aruri-ramesh-distributed-food-items-at-madikonda-village-khazepet-warangal-urben-district
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలో అర్చకులు, సుమారు 300 మంది ఆటోడ్రైవర్లకు వారానికి సరిపయే నిత్యావసరాలు పంపిణీ చేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్. మే 7వ తేదీ వరకు ప్రజలు లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామంలో అర్చకులు, సుమారు 300 మంది ఆటోడ్రైవర్లకు వారానికి సరిపయే నిత్యావసరాలు పంపిణీ చేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్. మే 7వ తేదీ వరకు ప్రజలు లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: వైద్యులపై దాడిచేస్తే ఇక ఏడేళ్ల జైలు.. కేంద్రం నిర్ణయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.