ETV Bharat / state

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ - వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి  7 లక్షల రూపాయల విలువ చేసే 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
author img

By

Published : Nov 25, 2019, 9:11 AM IST

గంజాయి అక్రమరవాణాకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువ చేసే 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్​కి చెందిన అమర్ గోస్వామి, ముఖేష్ గోస్వామి, గుడ్డు, సాగర్​లుగా పోలీసులు గుర్తించారు.

ఏపీలోని విశాఖపట్నం నుంచి యూపీకి గంజాయి తరలించే క్రమంలో భాగంగా కాజీపేటలోని ఒక లాడ్జీలో భద్రపరిచారు. మరుసటి రోజు యూపీకి వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా..... గుడ్డు, సాగర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వీరు గంజాయి రవాణా చేస్తున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

ఇవీ చూడండి: ప్రేమికులకు సర్​ప్రైజ్​ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?

గంజాయి అక్రమరవాణాకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువ చేసే 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్​కి చెందిన అమర్ గోస్వామి, ముఖేష్ గోస్వామి, గుడ్డు, సాగర్​లుగా పోలీసులు గుర్తించారు.

ఏపీలోని విశాఖపట్నం నుంచి యూపీకి గంజాయి తరలించే క్రమంలో భాగంగా కాజీపేటలోని ఒక లాడ్జీలో భద్రపరిచారు. మరుసటి రోజు యూపీకి వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా..... గుడ్డు, సాగర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వీరు గంజాయి రవాణా చేస్తున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

ఇవీ చూడండి: ప్రేమికులకు సర్​ప్రైజ్​ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?

Intro:TG_WGL_11_24_GANJAYI _SWADINAM_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నాలుగు సంచులలో..... 7 లక్షల రూపాయల విలువ గల 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన అమర్ గోస్వామి, ముఖేష్ గోస్వామి, గుడ్డు, సాగర్ అనే నలుగురు వ్యక్తులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుండి యూపీకి గంజాయి తరలించే ప్రయత్నంలో భాగంగా కాజీపేటలోని ఒక లాడ్జిలో గంజాయిని భద్రపరిచారు. మరుసటి రోజు యూపీ కి వెళ్లే రైలు కోసం వీరు ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కాజిపేట్ సీఐ నరేందర్ తన బృందంతో తనిఖీలు చేపట్టారు. గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా..... గుడ్డు, సాగర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వీరు గంజాయి రవాణా ఎంచుకున్నట్లు కాజీపేట ఏసిపి రవీంద్ర కుమార్ తెలిపారు. గంజాయి నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.