ETV Bharat / state

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి: నరేందర్

పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచి కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తామన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. పసునూరి దయాకర్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Mar 28, 2019, 6:17 PM IST

తెరాస కార్యకర్తల సమావేశం

వరంగల్ పార్లమెంట్​ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. 16 లోక్​సభ సీట్లు గెలిచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించడం కోసం తెరాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కరీమాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, గుండు సుధారాణి, ఇతర కార్యకర్తలు హాజరయ్యారు.

తెరాస కార్యకర్తల సమావేశం

ఇవీ చూడండి:'ఐపీఎస్​ సాధించి పేదవారికి సాయం చేస్తా'

వరంగల్ పార్లమెంట్​ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. 16 లోక్​సభ సీట్లు గెలిచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించడం కోసం తెరాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కరీమాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, గుండు సుధారాణి, ఇతర కార్యకర్తలు హాజరయ్యారు.

తెరాస కార్యకర్తల సమావేశం

ఇవీ చూడండి:'ఐపీఎస్​ సాధించి పేదవారికి సాయం చేస్తా'

Intro:TG_WGL_15_28_TRS_MEETING_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ పార్లమెంటు సభ్యులు దయాకర్ భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ స్పష్టం చేశారు 16 పార్లమెంటు స్థానాలు గెలిచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు కేంద్రంలో భాజపా కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని చెప్పిన నరేందర్ పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీ గెలిపించడంకోసం తెరాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కరీమాబాద్ లోని నాని గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎంపీ బండ ప్రకాష్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి తెరాస ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరయ్యారు


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.