ETV Bharat / state

అన్నదానం చేసిన ప్రభుత్వ చీఫ్​ విప్

author img

By

Published : Apr 17, 2020, 7:18 PM IST

హన్మకొండలోని అమ్మ వృద్ధాశ్రమంలో వరంగల్ పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ అన్నదానం చేశారు. కరోనా వైరస్ క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండాలని కోరారు.

telangana Chief whip vinay bhaskar Annadanam at hanamkonda
అన్నదానం చేసిన ప్రభుత్వ చీఫ్​ విప్

లాక్​డౌన్​ సమయంలో అన్నార్తులకు అండగా నిలవాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ తెలిపారు. హన్మకొండలోని అమ్మ వృద్ధాశ్రమంలో ఆయన అన్నదానం చేశారు. కరోనా వైరస్ క్రమంగా కారణంగా ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

పని లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు దాతలు ముందుకొచ్చి ఉదారతను చాటుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు.

లాక్​డౌన్​ సమయంలో అన్నార్తులకు అండగా నిలవాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ తెలిపారు. హన్మకొండలోని అమ్మ వృద్ధాశ్రమంలో ఆయన అన్నదానం చేశారు. కరోనా వైరస్ క్రమంగా కారణంగా ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

పని లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు దాతలు ముందుకొచ్చి ఉదారతను చాటుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు.

ఇదీ చూడండి : 'వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.