ETV Bharat / state

'ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందాలి'

వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ను రాష్ట్ర రైతు సంఘం నేతలు సందర్శించారు. మార్కెట్ యార్డులో ఏమైనా మోసాలు జరుగుతున్నాయా అని అన్నదాతలు అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Nov 11, 2019, 1:16 PM IST

'ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందాలి'

వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ను రాష్ట్ర రైతు సంఘం నేతలు సందర్శించారు. పత్తి యార్డులో కలియతిరుగుతూ పత్తి సాగులో తలెత్తిన ఇబ్బందులను, మార్కెట్ యార్డులో జరుగుతున్న మోసాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్​కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ప్రతి ఒక్క రైతుకు దక్కేలా అధికారులు చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు. పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర 5550 ఏమాత్రం సరిపోదని తెలిపారు. అధిక వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిందని. నాణ్యత లోపించిందని. రంగుమారిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

'ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందాలి'

ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్​సిటీ ఎక్స్‌ప్రెస్​ను ఢీకొన్న ఎంఎంటీఎస్​ రైల్​

వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ను రాష్ట్ర రైతు సంఘం నేతలు సందర్శించారు. పత్తి యార్డులో కలియతిరుగుతూ పత్తి సాగులో తలెత్తిన ఇబ్బందులను, మార్కెట్ యార్డులో జరుగుతున్న మోసాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్​కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ప్రతి ఒక్క రైతుకు దక్కేలా అధికారులు చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు. పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర 5550 ఏమాత్రం సరిపోదని తెలిపారు. అధిక వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిందని. నాణ్యత లోపించిందని. రంగుమారిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

'ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందాలి'

ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్​సిటీ ఎక్స్‌ప్రెస్​ను ఢీకొన్న ఎంఎంటీఎస్​ రైల్​

Intro:TG_WGL_15_11_RYTHU_SANGAM_MARKET_VISIT_AB_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రైతు సంఘం నేతలు సందర్శించారు పత్తి యార్డులో కలియతిరిగిన నాయకులు పత్తి సాగులో తలెత్తిన ఇబ్బందులను మార్కెట్ యార్డులో జరుగుతున్న మోసాలను రైతులను అడిగి తెలుసుకున్నారు మార్కెట్ కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మద్దతు ధర ప్రతి ఒక్క రైతుకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర 5550 ఏమాత్రం సరిపోదని తెలిపారు అధిక వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిందని నాణ్యత లోపించిందని రంగుమారిన పత్తిని సిసిఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు
బైట్ తెలంగాణ రైతు సంఘం


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.