ETV Bharat / state

వరంగల్​లో ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్​ఐ రాతపరీక్ష

రెండోరోజు ఎస్​ఐ రాతపరీక్ష వరంగల్​లో ప్రశాంతంగా మెుదలైంది. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

author img

By

Published : Apr 21, 2019, 11:07 AM IST

ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్​ఐ రాతపరీక్ష
ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్​ఐ రాతపరీక్ష

వరంగల్ పట్టణ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఎస్ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 వేలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మెుదటి పేపర్​.... మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో పేపర్ పరీక్షను నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలకు తీసుకురాకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవీ చూడండి: పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు

ప్రశాంతంగా ప్రారంభమైన ఎస్​ఐ రాతపరీక్ష

వరంగల్ పట్టణ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఎస్ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 వేలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మెుదటి పేపర్​.... మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో పేపర్ పరీక్షను నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలకు తీసుకురాకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవీ చూడండి: పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు

Intro:Tg_wgl_02_21_S.I._exam_2nd_day_av_c5


Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఎస్ ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 19 పక్ష కేంద్రాల ఏర్పాటు చేయక చేయగా 11, 874 మంది అభ్యర్థులు ఎస్ ఐ రాత పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగగా.... రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష జరగనుంది. నిబంధనలకు కు గా ఎలక్ట్రానిక్ వస్తువులు చరవాణి లు పరీక్ష కేంద్రానికి రాకుండా తీసుక రాకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.....స్పాట్


Conclusion:S.I.exam 2 day

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.