ETV Bharat / state

'రైతులను సంఘటితం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం'

author img

By

Published : Sep 4, 2020, 1:46 PM IST

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం రామారంలో రైతు వేదిక నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

rythu-vedika-building-at-ramaram-in-warangal-urban-district
రామారంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పర్యటన

ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ భూముల్లోనే రైతు వేదిక భవన నిర్మాణాలను చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం రామారంలో పర్యటించారు.

రైతు వేదిక భవన నిర్మాణాలను పరిశీలించారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కర్షకులందర్ని సంఘటితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ భూముల్లోనే రైతు వేదిక భవన నిర్మాణాలను చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం రామారంలో పర్యటించారు.

రైతు వేదిక భవన నిర్మాణాలను పరిశీలించారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కర్షకులందర్ని సంఘటితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.