ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: రంజాన్​ నాడు వెలవెలబోయిన మసీదులు - కరోనా ఎఫెక్ట్: రంజాన్​ నాడు వెలవెలబోయిన మసీదులు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కరోనా కారణంగా వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముస్లిం సోదరులంతా ఇంట్లోనే ఉండి రంజాన్ పండగను నిర్వహించుకున్నారు.

no rush in warangal maseeds
కరోనా ఎఫెక్ట్: రంజాన్​ నాడు వెలవెలబోయిన మసీదులుకరోనా ఎఫెక్ట్: రంజాన్​ నాడు వెలవెలబోయిన మసీదులు
author img

By

Published : May 25, 2020, 12:15 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముస్లిం సోదరులు ఇంట్లోనే ఉండి రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈద్గాలకు, మసీదుల వద్దకు వెళ్లలేరు. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకున్నారు.

నగరంలోని బొక్కలగడ్డ ఈద్గా ప్రతి ఏడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో కిటకిటలాడేది. కానీ కరోనా కారణంగా ఈ ఏడు వెలవెలబోయింది. ముస్లిం సోదరులు ఎవరు రాకుండా ఈద్గాల వద్ద పోలీసులు విధులు నిర్వహించారు.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముస్లిం సోదరులు ఇంట్లోనే ఉండి రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈద్గాలకు, మసీదుల వద్దకు వెళ్లలేరు. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకున్నారు.

నగరంలోని బొక్కలగడ్డ ఈద్గా ప్రతి ఏడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో కిటకిటలాడేది. కానీ కరోనా కారణంగా ఈ ఏడు వెలవెలబోయింది. ముస్లిం సోదరులు ఎవరు రాకుండా ఈద్గాల వద్ద పోలీసులు విధులు నిర్వహించారు.

ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.