ETV Bharat / state

చీకటి గదిలో పోలింగ్... ఇబ్బంది పడుతున్న ఓటర్లు

ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు... ఓటర్లకు అన్ని సౌకర్యాలు అందిస్తానన్న ఎన్నికల సంఘం పలు చోట్ల కనీస వసతులు కూడా కల్పించలేదు. వరంగల్ అర్బన్ ధర్మసాగర్​లో చీకటి గదిలో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.

author img

By

Published : Apr 11, 2019, 8:55 AM IST

కనీస సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రం

వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పోలింగ్ కేంద్రంలో అధికారులు కనీస వసతులను ఏర్పాటు చేయలేదు. స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో చీకటి గదిలోనే మాక్ పోలింగ్​ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులను లోపలికి తీసుకువెళ్లడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పోలింగ్ మొదలైన తర్వాత కూడా తెరాస మినహా ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా కేంద్రం వద్దకు రాలేదు. తహసీల్దార్ వరలక్ష్మి, వీఆర్వో ప్రవీణ్ ఓటర్లకు పుష్పాలను అందించి స్వాగతం పలికారు.

కనీస సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రం

ఇవీ చూడండి: ఓటేద్దాం..ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..

వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పోలింగ్ కేంద్రంలో అధికారులు కనీస వసతులను ఏర్పాటు చేయలేదు. స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో చీకటి గదిలోనే మాక్ పోలింగ్​ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులను లోపలికి తీసుకువెళ్లడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పోలింగ్ మొదలైన తర్వాత కూడా తెరాస మినహా ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా కేంద్రం వద్దకు రాలేదు. తహసీల్దార్ వరలక్ష్మి, వీఆర్వో ప్రవీణ్ ఓటర్లకు పుష్పాలను అందించి స్వాగతం పలికారు.

కనీస సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రం

ఇవీ చూడండి: ఓటేద్దాం..ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..

Intro:TG_WGL_11_11_NO_FACILITIES_IN_MODEL_POLLING_CENTER_AV_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని మోడల్ పోలింగ్ కేంద్రంలో అధికారులు కనీస వసతులను కూడా ఏర్పాటు చేయలేదు. స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో వెలుతురు సరిగా లేని చీకటి గదిలోనే మాక్ పోలింగ్ ను నిర్వహించారు . 779 మంది ఓటర్లు ఉన్న ఈ కేంద్రంలో వృద్ధులను వికలాంగులను లోపలికి తీసుకు వెళ్లడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఉదయం ఏడు గంటలకు కు పోలింగ్ మొదలైన తర్వాత కూడా తెరాస మినహా ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా కేంద్రంలో కి హాజరు కాలేదు. ధర్మసాగర్ ఎమ్ఆర్ఓ వరలక్ష్మి వీఆర్వో ప్రవీణ్ ఓటర్ల చేతులకు పుష్పాలను అందించి వారికి స్వాగతం పలికారు. అయితే ఓటు వేయడానికి ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి అని తెలియడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు గుర్తింపు కార్డుల కోసం తిరిగి ఇంటికి వెళ్లి రావాల్సిన పరిస్థితి కనిపించింది.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.