ETV Bharat / state

340 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - కరీమాబాద్ లో చెక్కుల పంపిణీ

వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్​లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నరేందర్.. కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

340 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
340 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
author img

By

Published : Sep 13, 2020, 4:49 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్​లో లబ్దిదారులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెక్కులను అందజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. 340 మంది లబ్దిదారులకు చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు... పెద్ద మనసుతో రూ.లక్ష 116 అందిస్తున్నారని తెలిపారు.

వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్​లో లబ్దిదారులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెక్కులను అందజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. 340 మంది లబ్దిదారులకు చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు... పెద్ద మనసుతో రూ.లక్ష 116 అందిస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.