ETV Bharat / state

తీజ్‌లో చిందేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ - undefined

భీమదేవరపల్లి మండలం రత్నగిరి తండాలో తీజ్‌ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గిరిజనుల సాంప్రదాయ పండుగకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి హాజరయ్యారు.

తీజ్‌లో చిందేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
author img

By

Published : Jul 25, 2019, 8:03 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి పెద్దతండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ గిరిజన ఉత్సవాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డి పాల్గొన్నారు. గిరిజనుల సాంప్రదాయ తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే లంబాడీలకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి నృత్యాలు చేశారు.

తీజ్‌లో చిందేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్​లో కొత్త ఫీచర్స్

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి పెద్దతండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ గిరిజన ఉత్సవాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డి పాల్గొన్నారు. గిరిజనుల సాంప్రదాయ తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే లంబాడీలకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి నృత్యాలు చేశారు.

తీజ్‌లో చిందేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్​లో కొత్త ఫీచర్స్

Intro:TG_KRN_101_25_THIJU UTHSAVALU_MLA ATTEND_AV_TS10085
REPORTER: KAMALAKAR HUSNABAD 9441842417
------------------------------------------------------------- వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి పెద్ద తండాలో తీజ్ ఉత్సవాలు గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈత ఉత్సవాలలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, వరంగల్ అర్బన్ జెడ్పి చైర్మన్ సుధీర్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. గిరిజనుల సాంప్రదాయ తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిరిజనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి నృత్యం చేసి అలరించారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా గిరిజన యువతులు గోధుమ గింజలను ఒక దగ్గర పోసి తొమ్మిది రోజులు నీరు పోస్తూ నిష్టగా పూజిస్తారు. ఇలా చేస్తే గిరిజన యువతులకు మంచి భర్త తో పాటు ఆయురారోగ్యాలతో కుటుంబం బాగుంటుందని భావిస్తారు. పోసిన నారును తొమ్మిదవ రోజున నెత్తిన పెట్టుకొని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాల్లో గిరిజనులు చేసిన నృత్యాలు పలువురుని ఆకట్టుకున్నాయిBody:ఘనంగా గిరిజనుల తీజ్ ఉత్సవాలుConclusion:పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.