ETV Bharat / state

నిత్యావసరాలను పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్​ విప్​

author img

By

Published : May 22, 2020, 2:32 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్ అండగా నిలిచారు. అర్ధకాలితో అలమటిస్తున్నవారికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు

warngal urban district latest news
warngal urban district latest news

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్ నిరుపేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తన నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు నిత్యావసరాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ను ప్రజలు ఇంకా కొన్ని రోజులు పాటించి... కరోనా మహమ్మారి నివారణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్ నిరుపేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తన నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు నిత్యావసరాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ను ప్రజలు ఇంకా కొన్ని రోజులు పాటించి... కరోనా మహమ్మారి నివారణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.