ETV Bharat / state

తల్లిదండ్రులు తిట్టారని ఇంటి నుంచి వెళ్లి పోయిన చిన్నారి - వరంగల్​ అర్బన్​ తాజా కబురు

తల్లిదండ్రులు మందలించడం వల్ల 7వ తరగతి చదువుతున్న శ్రావ్య అనే విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట​లో చోటుచేసుకుంది.

girl-missing-in-warangal-urban
తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లి పోయిన చిన్నారి
author img

By

Published : Dec 2, 2019, 9:38 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట సిద్ధార్థ్​ నగర్​లో తల్లిదండ్రులు మందలించారనే కారణం వల్ల ఏడో తరగతి చదువుతున్న శ్రావ్య అనే విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రేవతి, రవికుమార్ దంపతులకు శ్రావ్య, పరశురామ్ సంతానం. ఆదివారం ఉదయం శ్రావ్య సోదరుడు పాదరక్షలు తగిలి కిందపడి తలకు గాయమయ్యింది. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రావ్యను మందలించి... ఆమె సోదరున్ని ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.

తల్లిదండ్రులు మందలించడం వల్ల దు:ఖానికి గురైన శ్రావ్య... వారు లేని సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆస్పత్రి నుంచి తిరిగివచ్చిన శ్రావ్య తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీనితో కాజీపేట్ పట్టణ పోలీసులకు శ్రావ్య అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లి పోయిన చిన్నారి

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ కార్యాలయ అటెండర్‌ మృతి

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట సిద్ధార్థ్​ నగర్​లో తల్లిదండ్రులు మందలించారనే కారణం వల్ల ఏడో తరగతి చదువుతున్న శ్రావ్య అనే విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రేవతి, రవికుమార్ దంపతులకు శ్రావ్య, పరశురామ్ సంతానం. ఆదివారం ఉదయం శ్రావ్య సోదరుడు పాదరక్షలు తగిలి కిందపడి తలకు గాయమయ్యింది. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రావ్యను మందలించి... ఆమె సోదరున్ని ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.

తల్లిదండ్రులు మందలించడం వల్ల దు:ఖానికి గురైన శ్రావ్య... వారు లేని సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆస్పత్రి నుంచి తిరిగివచ్చిన శ్రావ్య తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీనితో కాజీపేట్ పట్టణ పోలీసులకు శ్రావ్య అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లి పోయిన చిన్నారి

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ కార్యాలయ అటెండర్‌ మృతి

Intro:TG_WGL_12_01_THALLI_THANDRULA_MANDALIMPU_KUTHURU_ADRUSHYAM_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) తల్లిదండ్రులు మందలించడంతో 7 వ తరగతి చదువుతున్న శ్రావ్య అనే విద్యార్థినిని ఇంటినుండి వెళ్లిపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ సిద్ధార్థ నగర్ లో చోటుచేసుకుంది. రేవతి, రవికుమార్ దంపతులకు శ్రావ్య, పరశురామ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఈరోజు ఉదయం శ్రావ్య సోదరుడు బాత్రూమ్ కి వెళ్ళగా... అక్కడ వున్న శ్రావ్య పాదరక్షలు తట్టుకొని కిందపడి తలకు గాయాలయ్యాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రావ్యను మందలించి... ఆమె సోదరున్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. తల్లిదండ్రులు మందలించడంతో దు:ఖానికి గురైన శ్రావ్య... వారు లేని సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆసుపత్రి నుండి తిరిగివచ్చిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్ళలో, బంధువుల ఇళ్ళలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కాజిపేట్ పట్టణ పోలీసులకు శ్రావ్య అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISIONConclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.