ETV Bharat / state

కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ

author img

By

Published : Feb 21, 2020, 2:36 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని ఉదయం 4 గంటల నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి భక్తి పారవశ్యంలో మునిగితేలారు.

కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వరంగల్ అర్బన్ జిల్లాలో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుంచి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి కోరమీసాల మల్లన్నను భక్తులు దర్శించుకున్నారు.

కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

వరంగల్ అర్బన్ జిల్లాలో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుంచి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి కోరమీసాల మల్లన్నను భక్తులు దర్శించుకున్నారు.

కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.