ETV Bharat / state

ఆరోరోజు భవానీ అలంకరణలో అమ్మవారి దర్శనం - వేయి స్తంభాల ఆలయంలో భవానీ మాతగా అమ్మవారు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

durgamata in bhavani matha avatar at 1000 pillars temple
భవానీ అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు
author img

By

Published : Oct 22, 2020, 3:09 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలోని అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

భవానీ మాతా అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు గుమిగూడకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలోని అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

భవానీ మాతా అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు గుమిగూడకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి.. సరస్వతీ దేవి అవతారంలో జగన్మాత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.