ETV Bharat / state

చివరి బస్తా వరకు కొనుగోలు చేయాలి

author img

By

Published : Dec 12, 2019, 3:32 PM IST

వరంగల్​ ఎనుమాముల మార్కెట్​ యార్డులో ప్రభుత్వం, సీసీఐ అధికారులు తీసుకునే చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్ర నష్టాల పాలు అవుతున్నారని ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకులు ఆరోపించారు.

aikf-visit-warangal-enamamula-market-yard
చివరి బస్తా వరకు కొనుగోలు చేయాలి

వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డును అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర బృందం సందర్శించారు. యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలలో తీసుకొచ్చిన పత్తిని మాత్రమే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం బాధాకరమని వెల్లడించారు.

చిన్న, సన్నకారు రైతులు ఐదారు బస్తాలను వాహనంలో ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, సీసీఐ అధికారుల తీరు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యానికి, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేసేలా ఉన్నాయని ఏఐకెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మ ఆరోపించారు. మార్కెట్ యార్డ్​కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

చివరి బస్తా వరకు కొనుగోలు చేయాలి

ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డును అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర బృందం సందర్శించారు. యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలలో తీసుకొచ్చిన పత్తిని మాత్రమే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం బాధాకరమని వెల్లడించారు.

చిన్న, సన్నకారు రైతులు ఐదారు బస్తాలను వాహనంలో ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, సీసీఐ అధికారుల తీరు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యానికి, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేసేలా ఉన్నాయని ఏఐకెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మ ఆరోపించారు. మార్కెట్ యార్డ్​కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

చివరి బస్తా వరకు కొనుగోలు చేయాలి

ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు

Intro:TG_WGL_15_12_AIKF_MARKET_VISIT_AB_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ ఎనుమాముల మార్కెట్ అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర బృందం సందర్శించారు మార్కెట్ యార్డులో సి సి ఐ పత్తి కొనుగోలు తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు సీసీఐ అధికారులు వాహనాలలో తరలించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం బాధాకరమని చిన్న సన్నకారు రైతులు ఐదు ఆరు బస్తాలను వాహనంలో ఎలా తీసుకు వస్తారని అన్నారు ప్రభుత్వం సి సి ఐ అధికారుల తీరు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యానికి ప్రవేట్ వ్యాపారులకు కలిసి వచ్చేలా ఉన్నాయని ఏ ఐ కె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మ ఆరోపించారు మార్కెట్ యాడ్ కు వచ్చిన ప్రతిభ వస్తాను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు
బైట్ పద్మ ఏ ఐ కె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.