ETV Bharat / state

జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి సంచలనం - అమెరికాలో బోస్టన్, చికాగోలో నిర్వహించిన మారథాన్​లను పూర్తిచేసిన గండ్ర జ్యోతి

న్యూయార్క్​లో నిర్వహించిన 42 కిలో మీటర్ల మారథాన్​ని 5 గంటల 20 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశారు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి.

జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి సంచలనం
author img

By

Published : Nov 5, 2019, 10:52 AM IST

వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి మరో సంచలన విజయం సాధించారు. న్యూయార్క్ నగరంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్​లో పాల్గొని 5 గంటల 20 నిమిషాలలో విజయవంతంగా పరుగును పూర్తి చేశారు. ఇప్పటికే ఈమె అమెరికాలో బోస్టన్, చికాగోలో నిర్వహించిన మారథాన్​లను కూడా విజయంతంగా పూర్తి చేశారు.

జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి సంచలనం

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి మరో సంచలన విజయం సాధించారు. న్యూయార్క్ నగరంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్​లో పాల్గొని 5 గంటల 20 నిమిషాలలో విజయవంతంగా పరుగును పూర్తి చేశారు. ఇప్పటికే ఈమె అమెరికాలో బోస్టన్, చికాగోలో నిర్వహించిన మారథాన్​లను కూడా విజయంతంగా పూర్తి చేశారు.

జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి సంచలనం

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

TG_wgl_43_04_zp_charparsen_ranning_av_ts10074 CAntributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా జెడ్ పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మరో సంచలన విజయం సాధించారు న్యూయార్క్ నగరంలో జరిగిన 42కిమీ మారథాన్లో పాల్గొని 5గంటల 20నిమిషాలలో విజయవంతంగా పూర్తి చేసిన జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి గారు ఈ పరుగు పూర్తి చేయడంతో అమెరికా దేశంలో జరిగిన 3 ప్రతిష్టాత్మక పరుగులు (బోస్టన్ , చికాగో , న్యూయార్క్)పూర్తి చేసిన జాబితాలో జ్యోతి చేరిపోయారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.