ETV Bharat / state

'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం తప్పనిసరి'

author img

By

Published : Apr 25, 2020, 2:00 PM IST

కరోనా బారినపడకుండా రైతులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ సూచించారు. కేంద్రాల్లో శానిటైజర్​ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Vardhanapeta grain purchase center
వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ప్రారంభించారు. కరోనా బారిన పడకుండా రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని, రైతులకు శానిటైజర్​ అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే.. అధికారులను ఆదేశించారు. అనంతరం హమాలీ కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ప్రారంభించారు. కరోనా బారిన పడకుండా రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని, రైతులకు శానిటైజర్​ అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే.. అధికారులను ఆదేశించారు. అనంతరం హమాలీ కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.