ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు తెరాస కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల వలసలే కాంగ్రెస్ పార్టీ బహీనతను తెలియజేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ఫ్రంట్ల టెంట్లన్నీ కూలిపోయాయని...ఫెడరల్ ఫ్రంట్ నామ్కేవాస్తే అని ఎద్దేవా చేశారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని సాంబమూర్తి తెలిపారు.
తెరాసలో ప్రకంపనలు మెుదలు: చింతా సాంబమూర్తి - వరంగల్_చింతా సాంబమూర్తి
దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ పాలన వైపు చూస్తున్నారని... తప్పకుండా మళ్లీ ప్రధాని అవుతారన్నారు వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి. మోదీ గాలికి తెరాస తట్టుకోలేని స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.

తెరాసలో ప్రకంపనలు మెుదలైనాయి: చింతా సాంబమూర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు తెరాస కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల వలసలే కాంగ్రెస్ పార్టీ బహీనతను తెలియజేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ఫ్రంట్ల టెంట్లన్నీ కూలిపోయాయని...ఫెడరల్ ఫ్రంట్ నామ్కేవాస్తే అని ఎద్దేవా చేశారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని సాంబమూర్తి తెలిపారు.
తెరాసలో ప్రకంపనలు మెుదలైనాయి: చింతా సాంబమూర్తి
తెరాసలో ప్రకంపనలు మెుదలైనాయి: చింతా సాంబమూర్తి
sample description
Last Updated : Apr 3, 2019, 8:27 PM IST