వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో బానోత్ తారాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్తున్నారు. అంబేడ్కర్ సెంటర్లో ఆమెను గమనించిన ఎస్ఐ వంశీకృష్ణ.. తారాదేవి వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. తన వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం