ETV Bharat / state

'చివరి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది' - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాజా వార్త

పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే సర్కారు ధ్యేయమన్నారు.

'చివరి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది'
author img

By

Published : Nov 19, 2019, 5:13 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మద్దతు ధరతో రైతుకు న్యాయం చేసింది కేసీఆర్​ మాత్రమేనని, రైతుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం తెరాసనేనని ఎమ్మెల్యే అన్నారు. చివరి ధాన్యం గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దిగులు పడవలసి పని లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, ఆర్డీఓ మహేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

'చివరి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది'

ఇవీ చూడండి: తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై మరో 'పెట్రో' దాడి

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మద్దతు ధరతో రైతుకు న్యాయం చేసింది కేసీఆర్​ మాత్రమేనని, రైతుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం తెరాసనేనని ఎమ్మెల్యే అన్నారు. చివరి ధాన్యం గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దిగులు పడవలసి పని లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, ఆర్డీఓ మహేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

'చివరి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది'

ఇవీ చూడండి: తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై మరో 'పెట్రో' దాడి

TG_WGL_44_19_VARI_KONUGOLU_KENDRAM_AV_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా. పరకాల నియోజకవర్గం సంగెం మండల కేంద్రం లో వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే చల్లా దర్మారెడ్డి. సంగెం మండలంలోని PACS వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు .మద్దత్తు ధరతో రైతు కు న్యాయం చేసింది kcr మాత్రమే నని ,రైతుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం trs ప్రభుత్వమని అన్నారు.చివరి ధాన్యం గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దిగులు పడవలసి పని లేదని mla అన్నారు. ఈ కార్యక్రమంలో జె.సి.మహేందర్ రెడ్డి గారు, ఆర్డీఓ మహేందర్ జి గారు,ఎంపిడిఓ,ఎంపిపి,జెడ్పిటిసి, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.