ETV Bharat / state

డ్రోన్​ స్ప్రేయర్లను రైతులు వినియోగించుకోవాలి: చల్లా ధర్మారెడ్డి

author img

By

Published : Feb 21, 2021, 4:32 PM IST

తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో పంటలకు రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్ స్ప్రేయర్​లను రైతులు ఉపయోగించుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్​ జిల్లా దామెర మండలం తక్కళ్లపహాడ్​లో డ్రోన్ స్ప్రేయర్​ను ప్రారంభించారు.

parakala mla challa dharma reddy launched drone sprayer in thakkallapahad
డ్రోన్​ స్ప్రేయర్లను రైతులు వినియోగించుకోవాలి: చల్లా ధర్మారెడ్డి

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కళ్లపహాడ్​లో డ్రోన్ స్ప్రేయర్​ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. దీంతో రైతులు తక్కువ సమయంలోనే పంటలకు మందును పిచికారీ చేయవచ్చని తెలిపారు.

తక్కువ ఖర్చుతోనే ఈ సదుపాయాన్ని రైతులు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్, రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రావు, ఏడీఏ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కళ్లపహాడ్​లో డ్రోన్ స్ప్రేయర్​ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. దీంతో రైతులు తక్కువ సమయంలోనే పంటలకు మందును పిచికారీ చేయవచ్చని తెలిపారు.

తక్కువ ఖర్చుతోనే ఈ సదుపాయాన్ని రైతులు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్, రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రావు, ఏడీఏ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.