ETV Bharat / state

'45 ఏళ్లుగా ఓటు వేస్తున్నా... మీరూ వేయండి'

పంచాయతీ రాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. 45 ఏళ్లుగా ఓటు వేస్తున్నానని... అందరూ విధిగా ఓటు వేయాలని సూచించారు.

author img

By

Published : Apr 11, 2019, 9:01 AM IST

ఓటు వేసిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో 255వ పోలింగ్ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి ఉషతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గత 45 ఏళ్ల నుంచి తన స్వగ్రామంలో ఓటు వేస్తున్నానని.. అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఓటు వేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో 255వ పోలింగ్ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి ఉషతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గత 45 ఏళ్ల నుంచి తన స్వగ్రామంలో ఓటు వేస్తున్నానని.. అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఓటు వేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

Intro:tg_wgl_37_11_manthri_errabelli_ab_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వగ్రామం వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని 255 పోలింగ్ కేంద్రం లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి ఉష తో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గత 45 ఏళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని తన స్వగ్రామం లో ఓటు వేస్తానని అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవలన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం లో ఓటు హక్కుకు ఎనలేని విలువ ఉంటుందన్నారు.
01 ఎర్రబెల్లి దయాకర్ రావు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.


Body:s


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.