ETV Bharat / state

కాక‌తీయ స్టోన్ క్ర‌ష‌ర్స్ ఓన‌ర్స్ సంఘం రూ.5 లక్షల విరాళం - కరోనాపై పోరుకు ప్రభుత్వానికి విరాళాలు

కరోనా వైరస్​ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా పలువురు దాతలు తమ వంతు సాయం చేస్తున్నారు. విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు.

kakatiya strone crushes owners association
కాక‌తీయ స్టోన్ క్ర‌ష‌ర్స్ ఓన‌ర్స్ సంఘం రూ.5 లక్షల విరాళం
author img

By

Published : Apr 28, 2020, 7:45 PM IST

కరోనాపై పోరుకు ప్రభుత్వానికి పలువురు విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. వరంగల్ జిల్లా కాకతీయ స్టోన్​ క్రషర్స్​ సంక్షేమ సంఘం రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. చెక్కుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుకు వరంగల్​ రూరల్​ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో అందజేశారు.

లాక్​డౌన్​ సమయంలో దాతలు ముందుకొచ్చి విరాళాలివ్వడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కష్టాల్లో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

కరోనాపై పోరుకు ప్రభుత్వానికి పలువురు విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. వరంగల్ జిల్లా కాకతీయ స్టోన్​ క్రషర్స్​ సంక్షేమ సంఘం రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. చెక్కుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుకు వరంగల్​ రూరల్​ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో అందజేశారు.

లాక్​డౌన్​ సమయంలో దాతలు ముందుకొచ్చి విరాళాలివ్వడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కష్టాల్లో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.