ETV Bharat / state

'తెరాస కార్యకర్తలు మాపై దాడి చేశారు'

author img

By

Published : Jan 22, 2020, 2:02 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల పట్టణం 22వ వార్డులో తెరాస కార్యకర్తలు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ భాజపా కార్యకర్తలు పరకాల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

fight between trs and bjp leaders in parakala
'తెరాస కార్యకర్తలు మాపై దాడి చేశారు'

తెరాస కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ వరంగల్​ గ్రామీణ జిల్లాలో పరకాల పోలీస్​స్టేషన్​లో భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

పరకాలలోని 22వ వార్డులో భాజపా కార్యకర్తలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయని కమలం పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. గులాబీ శ్రేణులు ఇప్పటికైనా దాడులు ఆపాలని ఆ వార్డు భాజపా అభ్యర్థి భద్రయ్య కోరారు. పోలీసులు స్పందించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలన్నారు.

'తెరాస కార్యకర్తలు మాపై దాడి చేశారు'

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

తెరాస కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ వరంగల్​ గ్రామీణ జిల్లాలో పరకాల పోలీస్​స్టేషన్​లో భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

పరకాలలోని 22వ వార్డులో భాజపా కార్యకర్తలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయని కమలం పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. గులాబీ శ్రేణులు ఇప్పటికైనా దాడులు ఆపాలని ఆ వార్డు భాజపా అభ్యర్థి భద్రయ్య కోరారు. పోలీసులు స్పందించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలన్నారు.

'తెరాస కార్యకర్తలు మాపై దాడి చేశారు'

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.