ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు

వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెం మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వంద లీటర్లకు పైగా బెల్లం పానకం, నాటుసారా స్వాధీనం చేసుకుని తయారీదారులపై కేసులు నమోదు చేశారు.

author img

By

Published : May 12, 2020, 8:53 PM IST

excise officers ride on gudumba settlements in warangal rural district
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు

వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా స్థావరాలు అధికారులను కలవర పెడుతున్నాయి. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా గుడుంబా బట్టీలు కంట పడుతూనే ఉన్నాయి. తాజాగా సంగెం మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో నాటుసారా స్థావరాలపై అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

వంద లీటర్లకు పైగా బెల్లం పానకం, నాటుసారా స్వాధీనం చేసుకుని తయారీదారులపై కేసులు నమోదు చేశారు.

వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా స్థావరాలు అధికారులను కలవర పెడుతున్నాయి. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా గుడుంబా బట్టీలు కంట పడుతూనే ఉన్నాయి. తాజాగా సంగెం మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో నాటుసారా స్థావరాలపై అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

వంద లీటర్లకు పైగా బెల్లం పానకం, నాటుసారా స్వాధీనం చేసుకుని తయారీదారులపై కేసులు నమోదు చేశారు.

ఇవీ చూడండి: వలస కార్మికుల వాహనం బోల్తా..20మందికి గాయాలు, ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.