ETV Bharat / state

ఇంటి ముందు నిద్రిస్తుంటే ఎత్తుకెళ్లారు..

ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ వృద్ధురాలి మెడలో నాలుగున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటన వరంగల్​ జిల్లా పన్యా నాయక్ ​తండాలో చోటు చేసుకుంది.

author img

By

Published : May 7, 2019, 12:18 PM IST

బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగలు

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం పన్యానాయక్​ తండాలో ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి నాలుగున్నర తులాల బంగారు గొలుసును దొంగలు తెంపుకెళ్లారు. మహిళకు మెలకువ వచ్చి అడ్డుకోబోగా చితక బాదారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగలు

ఇవీ చూడండి: శ్రీకృష్ణ జ్యుయెలర్స్ ఎండీ ప్రదీప్ అరెస్ట్​

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం పన్యానాయక్​ తండాలో ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి నాలుగున్నర తులాల బంగారు గొలుసును దొంగలు తెంపుకెళ్లారు. మహిళకు మెలకువ వచ్చి అడ్డుకోబోగా చితక బాదారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగలు

ఇవీ చూడండి: శ్రీకృష్ణ జ్యుయెలర్స్ ఎండీ ప్రదీప్ అరెస్ట్​

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.