ETV Bharat / state

ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం - ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఓరుగల్లులో జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అక్షరాస్యత, డయల్ 100,  మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Art program under the direction of Orugalla Police
ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం
author img

By

Published : Jan 23, 2020, 9:26 PM IST

వరంగల్ రూరల్ జిల్లాలో సాంకేతిక అంశాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు సూచించారు. శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో జాగృతి పోలీస్ కళాజాత బృందం వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై 8 మంది సభ్యులు కళాజాత నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్షరాస్యత, డయల్ 100, మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మద్యం మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.

ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

వరంగల్ రూరల్ జిల్లాలో సాంకేతిక అంశాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు సూచించారు. శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో జాగృతి పోలీస్ కళాజాత బృందం వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై 8 మంది సభ్యులు కళాజాత నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్షరాస్యత, డయల్ 100, మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మద్యం మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.

ఓరుగల్లు పోలీస్​ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

TG_wgl_44_23_police_kalaa_jata_av_TS10074 Cantributer kranthi parakala సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి వివిధ అంశాలపై పోలీస్ కళాజాత ప్రదర్శన వరంగల్ రురల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపక లో జరిగింది. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు సూచించారు. శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో జాగృతి పోలీస్ కళాజాత బృందం వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై 8 మంది సభ్యులు కళాజాత నిర్వహించారు.ఈ సందర్భంగా అక్షరాస్యత, డయల్ 100, మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మద్యం మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో చాలా మంది సైబర్ నేరాలపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలు తగ్గిపోతాయని, గ్రామాల్లో ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు సంచిరిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కళాజాత బృందం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం సభ్యులు నాగమణి, విలియం, వెంకటేశ్వర్లు, రత్నాకర్, స్టిఫెన్, నారాయణ, విక్రం రాజు, చిరంజీవి, పోలీస్ సిబ్బంది ప్రవీణ్, సాదన్ తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.