ETV Bharat / state

ప్రశ్నించే గొంతుకు బలమివ్వండి : డీకే అరుణ

author img

By

Published : Mar 11, 2021, 10:19 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో భాజపా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు

A spirited meeting of BJP graduates was held in Warangal rural district.
ప్రశ్నించే గొంతుకు బలమివ్వండి : డీకే అరుణ

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన భాజపా పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో తెరాసకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారన్నారు. గడిచినా ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. పట్టభద్రులు సీఎం కేసీఆర్ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకు బలమివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన భాజపా పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో తెరాసకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారన్నారు. గడిచినా ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. పట్టభద్రులు సీఎం కేసీఆర్ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకు బలమివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: శివుడి నివాసం ఎలా ఉంటుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.