ETV Bharat / state

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ... ఐదుగురికి గాయాలు - వనపర్తిలో ఆటో, బస్సు ఢీ

వనపర్తి జిల్లా మదనాపురం మండలం అగ్రహారం వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలు కాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ
author img

By

Published : Nov 7, 2019, 1:09 PM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలం అగ్రహారం సమీపంలోని మైసమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

ఆత్మకూరు నుంచి వడ్డెవాట గ్రామానికి వెళ్తున్న ఆటో.. వనపర్తి నుంచి ఆత్మకూర్​ వెళ్తున్న బస్సు అగ్రహారం వద్ద ఢీకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వనపర్తి జిల్లా మదనాపురం మండలం అగ్రహారం సమీపంలోని మైసమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

ఆత్మకూరు నుంచి వడ్డెవాట గ్రామానికి వెళ్తున్న ఆటో.. వనపర్తి నుంచి ఆత్మకూర్​ వెళ్తున్న బస్సు అగ్రహారం వద్ద ఢీకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

TG_MBNR_03_07_AUTO_BUS_DEE_AV_C5 సెంటర్. కొత్తకోట, వనపర్తి జిల్లా. పేరు. బి చంద్రశేఖర్ రెడ్డి. ( ) వనపర్తి జిల్లా మదనాపురం మండలం అగ్రహారం సమీపంలో ఉన్న మైసమ్మ గుడి వద్ద బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆత్మకూరు నుండి వడ్డెవాట గ్రామానికి వెళ్తున్న ఆటో,వనపర్తి నుంచి ఆత్మకూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టడడంతో ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వడ్డేవాట కు చెందిన సువర్ణ అనే మహిళ కు కాలు తెగి పడింది. మరో మహిళ కాలు విరిగి గాయపడింది. గాయపడిన వారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.