ETV Bharat / state

'కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలి' - corona awareness program in veltur village

వనపర్తి జిల్లా వెల్టూరు​ గ్రామంలో పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు.

corona awareness program in veltur village
వెల్డూరు గ్రామంలో కరోనా అవగాహన సదస్సు
author img

By

Published : May 2, 2021, 3:25 PM IST

కరోనా రెండోదశ విజృంభణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా నివారణ కోసం ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.

కరోనా రెండోదశ విజృంభణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా నివారణ కోసం ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.