ETV Bharat / state

తాండూరులో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం - The altercation between the TRS and BJP leaders in Tandoor

తాండూరులో పురపాలక ఎన్నికల్లో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. తెరాస నాయకులు గ్రామాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని... భాజపా నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనితో వారి మధ్య గొడవ జరిగింది.

The altercation between the TRS and BJP leaders in Tandoor
తాండూరులో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం
author img

By

Published : Jan 22, 2020, 6:13 PM IST

వికారాబాద్​ జిల్లా తాండూరులో పురపాలక ఎన్నికల పోలింగ్​ కేంద్రం వద్ద తెరాస, భాజపా మధ్య గొడవ జరిగింది. పట్టణంలోని 24వ వార్డు 70, 71, 72 పోలింగ్​ కేంద్రాల్లో తెరాస నాయకులు గ్రామాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని భాజపా నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనితో పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.

దీనితో అక్కడ కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓటు వేయడానికి గ్రామాల నుంచి వచ్చిన వారిని భాజపా నాయకులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాండూరులో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం

వికారాబాద్​ జిల్లా తాండూరులో పురపాలక ఎన్నికల పోలింగ్​ కేంద్రం వద్ద తెరాస, భాజపా మధ్య గొడవ జరిగింది. పట్టణంలోని 24వ వార్డు 70, 71, 72 పోలింగ్​ కేంద్రాల్లో తెరాస నాయకులు గ్రామాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని భాజపా నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనితో పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.

దీనితో అక్కడ కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓటు వేయడానికి గ్రామాల నుంచి వచ్చిన వారిని భాజపా నాయకులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాండూరులో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం
Intro:hyd_tg_tdr_22_poling_isue_av_ts10025_bheemaiah

వికారాబాద్ జిల్లా తాండూరులో పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెరాస భాజపా మధ్య గొడవ జరిగింది పట్టణంలోని 24 వ వార్డు 70 ,71 ,72 పోలింగ్ కేంద్రాల్లో తెరాస నాయకులు గ్రామాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఒట్టు వేసి ఇస్తున్నారని భాజపా నాయకులు అభ్యంతరం తెలిపారు


Body:ఇదే క్రమంలో లో ఇది పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది తోపులాట చోటు చేసుకుంది పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు


Conclusion:దీంతో కొంత సేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది ఓటు వేయడానికి గ్రామాల నుంచి వచ్చిన వారిని భాజపా నాయకులు పట్టుకుని నిలువరించారు వారిని పోలీసులకు అప్పగించారు పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు గ్రామీణ సి ఐ జలంధర్ రెడ్డి సంతోష్ కుమార్ విట్టల్ రెడ్డి సిబ్బందితో తిరుపతిలో నాయకులను అక్కడి నుంచి తరలించే చేశారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.