ETV Bharat / state

చెంచు కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - MLA Pilot Rohit Reddy latest news

లాక్​డౌన్​ నేపథ్యంలో పేద ప్రజలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డి తెలిపారు.

vikarabad district latest news
vikarabad district latest news
author img

By

Published : May 13, 2020, 7:36 PM IST

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్యనగర్​లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డి చెంచు కుటంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కరోనా వ్యాప్తి వల్ల ఉపాధి కోల్పోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్యనగర్​లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డి చెంచు కుటంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కరోనా వ్యాప్తి వల్ల ఉపాధి కోల్పోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.