ETV Bharat / state

చార్మినార్​ జోన్​లోకి వికారాబాద్ జిల్లా!

వికారాబాద్​ జిల్లాను చార్మినార్​ జోన్​లో కలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి  ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సీఎస్​ను ఆదేశించారు.

author img

By

Published : Sep 3, 2019, 7:54 PM IST

వికారాబాద్​ జిల్లా చార్మినార్​ జోన్​లో విలీనం

చార్మినార్​ జోన్​లో వికారాబాద్​ జిల్లాను కలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్​కు సూచించారు. ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచుతామని స్పష్టం చేశారు. పదవీ విరమణ వయసు 60 లేదా 61 ఏళ్లకు పెంచనున్నట్టు వెల్లడించారు. పదోన్నతుల విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రమోషన్ల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సూచించారు. అవసరమైతే సూపర్​ న్యూమరీ పోస్టులు సృష్టిస్తామని పేర్కొన్నారు. పదోన్నతుల విషయంలో వేసిన కేసులను ఉద్యోగులు ఉపసంహరించుకోవాలని కోరారు. మండల, జడ్పీ సమావేశాల్లో అధికారులు ఉద్యోగులను దూషించడం సహించబోమని హెచ్చరించారు.

చార్మినార్​ జోన్​లో వికారాబాద్​ జిల్లాను కలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్​కు సూచించారు. ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచుతామని స్పష్టం చేశారు. పదవీ విరమణ వయసు 60 లేదా 61 ఏళ్లకు పెంచనున్నట్టు వెల్లడించారు. పదోన్నతుల విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రమోషన్ల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సూచించారు. అవసరమైతే సూపర్​ న్యూమరీ పోస్టులు సృష్టిస్తామని పేర్కొన్నారు. పదోన్నతుల విషయంలో వేసిన కేసులను ఉద్యోగులు ఉపసంహరించుకోవాలని కోరారు. మండల, జడ్పీ సమావేశాల్లో అధికారులు ఉద్యోగులను దూషించడం సహించబోమని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పరిశుభ్రమైన గ్రామాల్లో విజయదశమి: కేసీఆర్

Intro:TG_KRN_103_03_NUTHANA TRAFFIC_NIBANDHANALU_SI PC_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు. హుస్నాబాద్ ఎస్ఐ దాస సుధాకర్.

హుస్నాబాద్ పట్టణ మరియు మండలంలోని గ్రామాల మోటార్ వాహనదారులకు తప్పనిసరిగా తమ వాహనానికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, సీటు బెల్టు, హెల్మెట్, ధరించి ప్రయాణించాలని హుస్నాబాద్ SI దాస సుధాకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఎవరికి ఊరికే రావు అని కష్టపడితేనే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయని ఊరికే ఫైన్ లు కట్టి డబ్బులు వృధా చేసుకోరాదని అన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎందరో ప్రమాదాలకు గురవుతున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని ఆయన తెలిపారు. అందరూ వాహనదారులు నూతన మోటర్ వాహనాల చట్టాన్ని తప్పకుండా పాటించి భారీ జరిమానాల నుండి ఉపశమనం పొందాలని అన్నారు.Body:బైట్
1) హుస్నాబాద్ ఎస్సై సుధాకర్Conclusion:నూతన ట్రాఫిక్ నిబంధనల పై ఎస్సై మీడియా సమావేశం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.