ETV Bharat / state

పేదలకు మాతృభూమి ఆపన్నహస్తం - mathrubhumi distributed groceries to needy in vikarabad

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​తో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సాయం చేసేందుకు కొన్నిచోట్ల దాతలు ముందుకొస్తున్నారు.

mathrubhumi distributed groceries to needy in vikarabad
పేదలకు మాతృభూమి ఆపన్నహస్తం
author img

By

Published : Apr 30, 2020, 3:46 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకునేందుకు మాతృభూమి ఫౌండేషన్​ ముందుకొచ్చింది.

వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మంలం అంతారం గ్రామంలో ఈ ఫౌండేషన్​ తరఫున.. ఇంఛార్జ్ ఎంవీ బుగ్గయ్య పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగ్గుల కృష్ణ, ఉప సర్పంచ్ గోపాల్, అఖిల భారత అంబేడ్కర్ యువజన సంఘం వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డమీది వెంకట్ రాములు పాల్గొన్నారు.

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకునేందుకు మాతృభూమి ఫౌండేషన్​ ముందుకొచ్చింది.

వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మంలం అంతారం గ్రామంలో ఈ ఫౌండేషన్​ తరఫున.. ఇంఛార్జ్ ఎంవీ బుగ్గయ్య పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగ్గుల కృష్ణ, ఉప సర్పంచ్ గోపాల్, అఖిల భారత అంబేడ్కర్ యువజన సంఘం వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డమీది వెంకట్ రాములు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.