ETV Bharat / state

నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్ - RAHUL

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే రాహుల్ గాంధీకి, భాజపా అభ్యర్థులు గెలిస్తే నరేంద్ర మోదీకి లాభమని అదే గులాబీ సైనికులు గెలిస్తే తెలంగాణ గడ్డకి లాభమని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.

నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్
author img

By

Published : Mar 30, 2019, 9:00 PM IST

నలభై ఏళ్ల కింద నాయనమ్మ చెప్పిన గరీబీ హఠావో... నినాదాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారని ఎద్దేవా చేశారు తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పాలమూరు ఆపాలంటూ కేసులు పెట్టిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు... కేసీఆర్ ఆ పథకాన్ని పూర్తిచేయలేదంటూ ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి... పాలమూరు పథకానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్

ఇవీ చదవండి:చౌకీదార్​, టేకేదార్​ కాదు దేశానికి కేసీఆర్​ కావాలి

నలభై ఏళ్ల కింద నాయనమ్మ చెప్పిన గరీబీ హఠావో... నినాదాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారని ఎద్దేవా చేశారు తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పాలమూరు ఆపాలంటూ కేసులు పెట్టిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు... కేసీఆర్ ఆ పథకాన్ని పూర్తిచేయలేదంటూ ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి... పాలమూరు పథకానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్

ఇవీ చదవండి:చౌకీదార్​, టేకేదార్​ కాదు దేశానికి కేసీఆర్​ కావాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.