ETV Bharat / state

నమ్మకంతో గెలిపించారు.. ప్రజల కోసమే పనిచేయండి: కేటీఆర్ - వికారాబాద్​ జిల్లా తాజా వార్తలు

తెరాసపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధి, రాజకీయాలపై జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్​ సుదీర్ఘంగా చర్చించారు.

ktr-conduct-review-meeting-with-mlas-on-development-works-of-vikarabad-district
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలి
author img

By

Published : Jun 13, 2020, 5:31 PM IST

వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు, రాజకీయాలు, తదితర అంశాలపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్​​ సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు తెరాసపై నమ్మకంతో గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చలో మంత్రితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్​ రెడ్డి, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

నియోజకవర్గంలో శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. త్వరలోనే వికారాబాద్, పరిగి, తాండూరు మునిసిపాలిటీల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు, రాజకీయాలు, తదితర అంశాలపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్​​ సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు తెరాసపై నమ్మకంతో గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చలో మంత్రితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్​ రెడ్డి, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

నియోజకవర్గంలో శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. త్వరలోనే వికారాబాద్, పరిగి, తాండూరు మునిసిపాలిటీల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.