ETV Bharat / state

తెలంగాణ సోనాతో లాభాల పంట: మాజీమంత్రి చంద్రశేఖర్ - Former minister Chandrasekhar planted paddy with his family

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన తెలంగాణ సోనాలాంటి వరి రకాన్ని రైతులు విత్తుకుని మంచి దిగుబడి సాధించాలని మాజీమంత్రి చంద్రశేఖర్ సూచించారు. వికారాబాద్​లో తన వ్యవసాయక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి వరి నాట్లు వేశారు.

Former minister Chandrasekhar planted paddy with his family in Vikarabad district.
తెలంగాణ సోనా.. మధుమేహుల ఖానా
author img

By

Published : Jun 23, 2020, 4:40 PM IST

వికారాబాద్ జిల్లాలో మాజీమంత్రి చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వరినాట్లు వేశారు. రాంజేంద్రనగర్​లోని వరి విత్తన సంస్థ నుంచి తెచ్చిన తెలంగాణ సోనా రకాన్ని నాటారు. పూర్తి సేంద్రీయ పద్ధతిలో పంట పండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వరి రకంలో గ్లూకోజ్‌ శాతం తక్కువగా ఉండటం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ నియంత్రణలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అర్జించవచ్చునని పేర్కొన్నారు. అన్నదాతలు కూడా ఈ రకం వగడంను విత్తుకోవాలని సూచించారు.

వికారాబాద్ జిల్లాలో మాజీమంత్రి చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వరినాట్లు వేశారు. రాంజేంద్రనగర్​లోని వరి విత్తన సంస్థ నుంచి తెచ్చిన తెలంగాణ సోనా రకాన్ని నాటారు. పూర్తి సేంద్రీయ పద్ధతిలో పంట పండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వరి రకంలో గ్లూకోజ్‌ శాతం తక్కువగా ఉండటం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ నియంత్రణలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అర్జించవచ్చునని పేర్కొన్నారు. అన్నదాతలు కూడా ఈ రకం వగడంను విత్తుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.